Loading...

నీతి ఆయోగ్: వార్తలు

NITI Aayog Meet:నీతి ఆయోగ్ సమావేశానికి మొత్తం 28 రాష్ట్రాల సీఎంలు హాజరు.. వికసిత్ భారత్‌కు కలిసి పనిచేద్దామన్న మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

22 May 2026
రూపాయి

Arvind Panagariya: చమురు సంక్షోభం వేళ రూపాయి బలహీనత సహజమే: అరవింద్ పణగరియ

అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న ఆర్థిక అనిశ్చితుల ప్రభావంతో రూపాయి విలువ క్రమంగా పడిపోతున్న నేపథ్యంలో నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పణగరియ కీలక వ్యాఖ్యలు చేశారు.

Cabinet Meeting: మోదీ నేతృత్వంలో నాలుగున్నర గంటల మంత్రిమండలి సమావేశం.. ప్రధానంగా చర్చించిన అంశాలివే..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం దేశ రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

08 May 2026
భారతదేశం

Niti Aayog: దేశంలో లక్షకుపైగా పాఠశాలలకు విద్యుత్ లేదు.. 98 వేల స్కూళ్లలో బాలికల టాయిలెట్లు లేవు: నీతి ఆయోగ్ నివేదిక

దేశంలోని వేలాది పాఠశాలలు ఇప్పటికీ కనీస సౌకర్యాల్లేక ఇబ్బందులు పడుతున్నాయని నీతి ఆయోగ్ తాజా నివేదిక వెల్లడించింది.

NITI Aayog: నీతీ ఆయోగ్‌లో కొత్త సభ్యులైన.. జోరం అనియా, బాలసుబ్రహ్మణ్యం ఎవరు..?

కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్‌లో కీలక మార్పులు చేసింది.

NITI Aayog: నీతి ఆయోగ్‌ ఫిస్కల్‌ హెల్త్‌ ఇండెక్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు 17వ స్థానం

దేశంలోని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్‌ విడుదల చేసిన 'ఫిస్కల్‌ హెల్త్‌ ఇండెక్స్‌ 2023-24' నివేదికలో ఆంధ్రప్రదేశ్‌కు 17వ స్థానం లభించింది.

Andhra Pradesh: పునరుత్పాదక విద్యుత్‌ హబ్‌గా ఏపీ: నీతి ఆయోగ్‌ ముసాయిదా బ్లూప్రింట్

దేశాన్ని పునరుత్పాదక ఇంధన రంగంలో ముందుకు నడిపించే ప్రధాన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో నీతి ఆయోగ్‌ ఒక సమగ్ర ముసాయిదా బ్లూప్రింట్‌ను సిద్ధం చేసింది.

Amaravati: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అమరావతికి చట్టబద్ధత

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని అధికారిక రాజధానిగా ప్రకటించే దిశగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.

23 Dec 2025
భారతదేశం

NITI Aayog: విదేశాలకు వెళ్లే విద్యార్థుల్లో ఏపీ టాప్‌.. నీతి ఆయోగ్‌ వెల్లడి

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే అత్యధికమని నీతి ఆయోగ్‌ వెల్లడించింది.

26 Aug 2025
భారతదేశం

Telangana: 2030 నాటికి దేశంలో 30% ఎలక్ట్రిక్ వాహనాల లక్ష్యం.. నీతి ఆయోగ్‌ నివేదిక

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగం క్రమంగా పెరుగుతోంది.

15 Jul 2025
బిజినెస్

NITI Ayog Report: చైనా,కెనడా,మెక్సికోలపై సుంకాలతో అమెరికాకు భారత్‌ ఎగుమతులు పెరుగుతాయ్‌: నీతిఆయోగ్‌ నివేదిక

అమెరికాకు భారత్‌ మరింత పోటీతత్వంగా ఎగుమతులు చేసే అవకాశాలు లభించాయని నీతి ఆయోగ్‌ వెల్లడించింది.

25 May 2025
బిజినెస్

Niti Aayog: 4 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీతో భారత్‌ నాలుగో స్థానం : నీతి ఆయోగ్‌

ప్రపంచంలో జపాన్‌ను అధిగమించి భారత్‌ ప్రస్తుతం నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని నీతి ఆయోగ్‌ సీఈఓ బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం ప్రకటించారు.

Chandrababu: 2.4 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంతో ఏపీ ముందుకు.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ప్రణాళికలు

నీతి ఆయోగ్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

Chandrababu: 2047లో 2.4 ట్రిలియన్ డాలర్లు.. ఏపీని ప్రపంచ ఆర్థిక మార్కెట్‌లో నిలబెట్టేందుకు ప్రణాళికలు

అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం మధ్య సమావేశం జరిగింది.

NITI Aayog: కొనసాగుతున్న నీతి ఆయోగ్ సమావేశం.. నీతీష్‌-సోరెన్ డుమ్మా

నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఢిల్లీలో కొనసాగుతోంది. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది.