నీతి ఆయోగ్: వార్తలు
Elon Musk: భారత ఏఐ కలలకు కరెంట్ కష్టాలు.. ఎలాన్ మస్క్ హెచ్చరికతో పెరిగిన చర్చ
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తాజాగా 'ది ఎకనామిస్ట్' పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
Finance ministry: భారత్లో రూ.100 కోట్ల ఆదాయదారులు 576 మంది.. ఐదేళ్లలో 300% పెరుగుదల
భారత్లో అత్యధిక ఆదాయం పొందుతున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది.
NITI Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్కు కేంద్రం బాధ్యతలు
సీనియర్ ఐఏఎస్ అధికారి అనురాగ్ జైన్ను నీతి ఆయోగ్ కొత్త ముఖ్య కార్యనిర్వాహక అధికారి (సీఈవో)గా కేంద్ర ప్రభుత్వం నియమించింది.
Amitabh Kant: టైగర్ గ్లోబల్ తీర్పు ప్రభావం.. రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ ఎత్తేయాలి: అమితాబ్ కాంత్
టైగర్ గ్లోబల్ పన్ను కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల విశ్వాసంపై ప్రతికూల ప్రభావం చూపిందని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు.
NITI Aayog Meet:నీతి ఆయోగ్ సమావేశానికి మొత్తం 28 రాష్ట్రాల సీఎంలు హాజరు.. వికసిత్ భారత్కు కలిసి పనిచేద్దామన్న మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
Arvind Panagariya: చమురు సంక్షోభం వేళ రూపాయి బలహీనత సహజమే: అరవింద్ పణగరియ
అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న ఆర్థిక అనిశ్చితుల ప్రభావంతో రూపాయి విలువ క్రమంగా పడిపోతున్న నేపథ్యంలో నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పణగరియ కీలక వ్యాఖ్యలు చేశారు.
Cabinet Meeting: మోదీ నేతృత్వంలో నాలుగున్నర గంటల మంత్రిమండలి సమావేశం.. ప్రధానంగా చర్చించిన అంశాలివే..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం దేశ రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
Niti Aayog: దేశంలో లక్షకుపైగా పాఠశాలలకు విద్యుత్ లేదు.. 98 వేల స్కూళ్లలో బాలికల టాయిలెట్లు లేవు: నీతి ఆయోగ్ నివేదిక
దేశంలోని వేలాది పాఠశాలలు ఇప్పటికీ కనీస సౌకర్యాల్లేక ఇబ్బందులు పడుతున్నాయని నీతి ఆయోగ్ తాజా నివేదిక వెల్లడించింది.
NITI Aayog: నీతీ ఆయోగ్లో కొత్త సభ్యులైన.. జోరం అనియా, బాలసుబ్రహ్మణ్యం ఎవరు..?
కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్లో కీలక మార్పులు చేసింది.
NITI Aayog: నీతి ఆయోగ్ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్లో ఆంధ్రప్రదేశ్కు 17వ స్థానం
దేశంలోని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్ విడుదల చేసిన 'ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2023-24' నివేదికలో ఆంధ్రప్రదేశ్కు 17వ స్థానం లభించింది.
Andhra Pradesh: పునరుత్పాదక విద్యుత్ హబ్గా ఏపీ: నీతి ఆయోగ్ ముసాయిదా బ్లూప్రింట్
దేశాన్ని పునరుత్పాదక ఇంధన రంగంలో ముందుకు నడిపించే ప్రధాన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దే లక్ష్యంతో నీతి ఆయోగ్ ఒక సమగ్ర ముసాయిదా బ్లూప్రింట్ను సిద్ధం చేసింది.
Amaravati: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అమరావతికి చట్టబద్ధత
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అధికారిక రాజధానిగా ప్రకటించే దిశగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
NITI Aayog: విదేశాలకు వెళ్లే విద్యార్థుల్లో ఏపీ టాప్.. నీతి ఆయోగ్ వెల్లడి
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందినవారే అత్యధికమని నీతి ఆయోగ్ వెల్లడించింది.
Telangana: 2030 నాటికి దేశంలో 30% ఎలక్ట్రిక్ వాహనాల లక్ష్యం.. నీతి ఆయోగ్ నివేదిక
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగం క్రమంగా పెరుగుతోంది.
NITI Ayog Report: చైనా,కెనడా,మెక్సికోలపై సుంకాలతో అమెరికాకు భారత్ ఎగుమతులు పెరుగుతాయ్: నీతిఆయోగ్ నివేదిక
అమెరికాకు భారత్ మరింత పోటీతత్వంగా ఎగుమతులు చేసే అవకాశాలు లభించాయని నీతి ఆయోగ్ వెల్లడించింది.
Niti Aayog: 4 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో భారత్ నాలుగో స్థానం : నీతి ఆయోగ్
ప్రపంచంలో జపాన్ను అధిగమించి భారత్ ప్రస్తుతం నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం ప్రకటించారు.
Chandrababu: 2.4 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంతో ఏపీ ముందుకు.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ప్రణాళికలు
నీతి ఆయోగ్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
Chandrababu: 2047లో 2.4 ట్రిలియన్ డాలర్లు.. ఏపీని ప్రపంచ ఆర్థిక మార్కెట్లో నిలబెట్టేందుకు ప్రణాళికలు
అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం మధ్య సమావేశం జరిగింది.
NITI Aayog: కొనసాగుతున్న నీతి ఆయోగ్ సమావేశం.. నీతీష్-సోరెన్ డుమ్మా
నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఢిల్లీలో కొనసాగుతోంది. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది.